Sunday, June 15, 2025
spot_img

telangana

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటీస్‌లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్‌ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 7 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై మొదటి...

తెలుగు భాషను సుసంపన్నం చేసింది పద్యమే

దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకులు తెలుగు భాషకే వన్నెతెచ్చిన పద్యం ద్వారా తెలుగు భాషలో పట్టు, భాషా సౌందర్యం, జీవన విలువల బోధన, భాషపై మక్కువ లాంటివి అనుభవంలోకి వస్తాయని తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్యం సేనాధిపతి అన్నారు. నాగేశ్వర డిగ్రీ, పిజీ కళాశాల సమావేశ మందిరంలో...

రెండు రాష్ట్రాల్లో ఒకే తేదీల్లో పరీక్షలు

ఇరకాటంలో ‘తెలుగు’ అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఉపాధ్యాయ పరీక్షలు ఒకే తేదీల్లో రావటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఈ నెల (జూన్) 18 నుంచి 30 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) జరగనుంది. ఏపీలో ఈ నెల (జూన్) 6 నుంచి 30 వరకు...

తెలంగాణకి భారీగా ఉల్లి దిగుమతి

ఒక్క రోజే 141 లారీల్లో వచ్చిన సరుకు తెలంగాణ రాష్ట్రంలోకి గతంలో ఎన్నడూలేనివిధంగా పెద్ద సంఖ్యలో ఉల్లి దిగుమతి అయింది. ఏప్రిల్, మే నెలలు ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్. అందువల్ల పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇంపోర్ట్ అవుతుండటం సహజం. అయితే ఈ సంవత్సరం జూన్ నెలలోనూ భారీగా ఉల్లి దిగుమతి అవుతోంది....

భారీ అక్రమ, నకిలీ మందుల స్వాధీనం

తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు వరంగల్‌లోని గిర్మాజీపేటలో దాడులు నిర్వహించారు. అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పశువుల మందుల అమ్మకాలను ఛేదించారు. రూ.2.5 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం (మే 27న) ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లోనూ తనిఖీలు చేపట్టారు....

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. రెడ్‌ అలర్ట్‌ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

కారు డోర్ లాక్‌ ప‌డి ఇద్ద‌రు బాలిక‌లు మృ*తి

పెళ్లి ప‌నుల్లో త‌ల్లులు బిసి.. పిల్లలు మృ*తి చేవెళ్ల మున్సిప‌ల్‌లో ఘ‌ట‌న‌ ఓ ఇద్ద‌రు త‌ల్లుల ప్రేమ కారులో మాడిపోయింది. వినడానికి భారంగా అనిపించిన ఇదే నిజం పెళ్లి ప‌నుల్లో బిసిగా ఉండీ పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోక పోవ‌డంతో ఈ ధారుణం జ‌రిగింద‌నీ స్థానికులు మండిప‌డుతున్నారు. కారులో ఇరుకున్న పిల్ల‌లు ఎంత స‌మ‌యం మృత్యువో పోరాడారో.. ఎలా త‌ల్ల‌డిల్లారో...

మ‌నిషికి ఆధార్‌.. భూమి భూధార్‌

ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్‌ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్‌ ప్రారంభించిన సిఎం రేవంత్‌ ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...

కంచ గచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్‌ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...

రేవంత్ ను న‌మ్మినందుకు మిగ‌గిలింది చిప్పే

రేవంత్ ను న‌మ్మి తెలంగాణ ఆగం అయింది ప‌దేప‌దే మోస‌పోతే అది మ‌న త‌ప్పు అవుతుంది మంచి నాయ‌కుని గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యం ఎన్నిక ఏదైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు బుద్ది చెప్పాలి మ‌ల్కాజిగిరి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి...
- Advertisement -spot_img

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS