Friday, July 4, 2025
spot_img

telanganalatestnews

ఈడీ విచారణకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఈడీ విచారణకి హాజరయ్యారు.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ తవ్వకాలు చేపట్టి,ట్యాక్స్ ఎగొట్టారనే ఆరోపణలతో ఈడీ సోదాలు నిర్వహహించింది.మహిపాల్ రెడ్డి సోదరుడైన మధుసూదన్ రెడ్డి నివాసంలో రెండురోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.ట్యాక్స్ ఎగొట్టడంతో సుమారుగా రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగిందని ఈడీ ఆరోపించింది.సంతోష్...

కాలేజీల్లో ర్యాగింగ్ ను అరికట్టాలి

అవును నిజమే ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టాలి, దీనికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవాలి, ఆధునిక సమాజంలో రోజూ రోజూ విచ్చలవిడితనం పెరిగి ర్యాగింగ్ ఇంకా పెరుగుతూ ఉంది, ఒక పక్క టెక్నాలజీ పుణ్యమా దానిని వాడుకొని, స్కూల్స్, కాలేజ్ లలో ఎక్కువగా విద్యార్దులు ఇంటర్నెట్ మోజులో పడి, వివిధ రకాలుగా ఇబ్బందుల్లో అమాయక...

దేవుడి మాన్యంలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు

(గండిపేట మండలం నెక్నాంపూర్‌లో కబ్జాకు గురైన 28 ఎకరాలు) సర్వే నెం. 112, 116, 125 భూమి మాయం దీని విలువ సుమారు రూ.170కోట్లు మాముళ్ల మత్తులో మణికొండ మున్సిపాలిటీ పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ శాఖ కోర్టు కేసులను లెక్కచేయని అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం మంత్రి కొండా సురేఖ ఈ అక్రమాలకు అండాగా నిలుస్తారా..? లేక నిలదీస్తారా..? రాష్ట్రంలో అక్రమార్కులు...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS