Sunday, May 18, 2025
spot_img

Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఎస్.ఎస్.సి శుభవార్త అందించింది.కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8326 ఎం.టీ.ఎస్,హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.దేశంలో గుర్తింపు పొందిన వివిధ బోర్డుల నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.ఇంగ్లీష్ తో పాటు తెలుగు,ఉర్దూ భాషల్లో కూడా ఈ...

బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నాయకుల నిరసన

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...

సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌ అరాచకాలు

కేజీ చిన్నారిని చితకబాదిన టీచర్‌ స్కూల్‌ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి రూ.60 నుంచి 70వేల డోనేషన్లు వసూల్‌ లక్షల్లో ఫీజులు,జాయినింగ్‌లో బోలెడు కండిషన్లు పేరెంట్స్‌కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్‌.. లేకుంటే నో బుక్స్‌కు రూ.6 నుంచి 8వేల వరకు బిల్లు కేజీ నుంచి పదవ తరగతి వరకు భారీగా ఫీజులు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి...

కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న తెలుగు ఎంపీలు…

భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బండి సంజయ్ కుమార్ గంగాపురం కిషన్ రెడ్డి కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS