నిరుద్యోగులకు ఎస్.ఎస్.సి శుభవార్త అందించింది.కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8326 ఎం.టీ.ఎస్,హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.దేశంలో గుర్తింపు పొందిన వివిధ బోర్డుల నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.ఇంగ్లీష్ తో పాటు తెలుగు,ఉర్దూ భాషల్లో కూడా ఈ...
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...
కేజీ చిన్నారిని చితకబాదిన టీచర్
స్కూల్ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి
రూ.60 నుంచి 70వేల డోనేషన్లు వసూల్
లక్షల్లో ఫీజులు,జాయినింగ్లో బోలెడు కండిషన్లు
పేరెంట్స్కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్.. లేకుంటే నో
బుక్స్కు రూ.6 నుంచి 8వేల వరకు బిల్లు
కేజీ నుంచి పదవ తరగతి వరకు భారీగా ఫీజులు
విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యం
విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి...