Tuesday, July 29, 2025
spot_img

terror attack

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదుల హతం నలుగురిలో ముగ్గురిని మట్టుబెట్టినట్లు సమాచారం జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలే ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెస్టిస్టెంట్‌ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)‘...

భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన బలగాలు

నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్‌ భారత్‌లో భారీ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ బుధవారం నాడు భగ్నం చేసింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేసింది. వీరిలో ఒకరిని ఢిల్లీలో, మరొకరిని నొయిడాలో, మరో ఇద్దరిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, మోడాసాలో అరెస్టు చేసింది. అరెస్టు చేసిన ఉగ్రవాదులను మహమ్మద్‌ ఫైక్‌,...

పాకిస్తాన్‌కి జైశంకర్ హెచ్చరిక

పక్క దేశం పాకిస్తాన్‌ను మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ మరోసారి హెచ్చరించారు. మరోసారి టెర్రర్ ఎటాక్ చేస్తే ఇండియా రిటన్ గిఫ్ట్ ఇవ్వటం తథ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం బ్రస్సెల్స్‌ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అనేది పాకిస్థాన్ జాతీయ విధానంలో...
- Advertisement -spot_img

Latest News

T-Hubలో గజరాం విజయ్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కుంకనూరు గ్రామానికి చెందిన శివ సాయి ప్యూరిఫైడ్ డ్రింక్ వాటర్ (ఆర్‌ఓ వాటర్) వ్యాపార స్థాపకుడు గజరాం విజయ్ కుమార్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS