Wednesday, August 20, 2025
spot_img

test match

భారత్‌ మమ్మల్ని చూసి భయపడుతోంది

హ్యారీ బ్రూక్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎప్పటిలాగే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా టెస్ట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందే మాట్లాడటం భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది....

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 100 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్‌-సచిన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా జడేజా ఈ ఫీట్‌ సాధించాడు....

ముగిసిన రెండో రోజు ఆట,308 పరుగుల ఆధిక్యంలో భారత్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.యశస్వి జైస్వాల్ (10),రోహిత్ శర్మ...
- Advertisement -spot_img

Latest News

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS