కమల్హాసన్ మూవీ థగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొంది. ఈ చలనచిత్ర విడుదలను అడ్డుకుంటామంటున్నవారిని నియంత్రించాలని సూచించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలిపింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది.
తమిళం నుంచే కన్నడ భాష...
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...