అక్రమంగా ప్రభుత్వ భూములు దారాదత్తం..
మాజీ సైనికుని కోటాలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసిన బడా భూస్వామి..
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, నందాపురం గ్రామంలో భూ దోపిడీ
30 ఎకరాల పట్టా భూములు ఉన్న భూస్వామికి సైనికుడి కోటాలో ప్రభుత్వ భూమి కేటాయింపు!
తిరుమలగిరి మండల రెవిన్యూ అధికారుల బరితెగింపు!
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూముల దుర్వినియోగం మరోసారి...
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలంలో సర్కారీ భూములు గోల్ మాల్!
వ్యాపారులకు, నాయకులకు ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములను అమ్ముకున్న మండల రెవెన్యూ అధికారులు..
2018 నుండి 2022 వరకు తిరుమలగిరిలో రెవిన్యూ అధికారుల బరితెగింపు!
అసైన్మెంట్ కమిటీ లేదు, కలెక్టర్ ఆమోదం లేదు, పబ్లిక్ నోటీసు లేదు.. అంతా ఆగమాగం!
సర్వే నెం. 835, 826,...
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్లోని...