డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్పై ఏపీలో వరుసగా కేసు నమోదు చేస్తున్నారని, కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తెలిపారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్...
గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగలో టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగ చైత్యన్య, శోభిత సందడి చేశారు. ఈ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో సినీ అగ్ర తారలు తదితరులు హాజరై సందడి చేశారు. అక్కినేని నాగచైత్యన్య, శోభిత ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తు అందరి దృష్టిని...
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 19న రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరుకావాల్సి ఉండగా వెళ్లలేదు. వారం రోజుల గడువు కావాలని కోరారు.
వ్యూహం సినిమా సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్...
రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. గతవారం ప్రకాశం జిల్లా ముద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , నారా బ్రహ్మణీలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో...
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా "పుష్ప 2" విడుదల నేపథ్యంలో నటి రష్మిక మందనా అల్లు అర్జున్ కు ప్రత్యేక కానుక పంపింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
రష్మిక అల్లు అర్జున్కు వెండి వస్తువుతో పాటు స్పెషల్ నోట్ పంపింది. "మనం ఎవరకైనా వెండి వస్తువు బహుమతిగా ఇస్తే...
తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేలా, సిల్వర్ స్క్రీన్పై మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ...
రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
ట్రైలర్ ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్...
ప్రముఖ సినీ నటి సుహాసిని ప్రస్తుతం ఉన్న చిత్రపరిశ్రమలోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలకు తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని తెలిపారు. హీరోయిన్స్ గతంలో స్కిన్ షో , ఇంటిమేట్...
డిఫరెంట్ కంటెంట్లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శారీ'. ఆర్జీవీ డెన్ ద్వారా వెలుగు చూస్తున్న'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ తో పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు అయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు జానీమాస్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన కోర్టు రిమాండ్ విధించడంతో జానీమాస్టర్ను చంచల్గూడ జైలుకు పంపించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...