పాదయాత్రతో పాటు పలు అంశాలపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు....
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు
కులాభిమానం తప్పు కాదు… కానీ కులపిచ్చి మాత్రం ఉండకూడదు
కులాలు పక్కన పెట్టి బీసీలంతా ఐక్యంగా ముందుకు రావాలి
రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉన్నారని కులసర్వేలో తేటతెల్లమైంది
భారత్ జోడో యాత్రతో దేశ వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న రాహుల్ గాంధీ కులసర్వేకు శ్రీకారం...
బనకచర్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి నీళ్లపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు. కేసీఆర్ ఏపీ వెళ్లి చేపల పులుసు తిని తెలంగాణ వాటాను...
రేపు ఏసీపీ ఎదుట టీపీసీసీ చీఫ్ వాంగ్మూలం
2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
పోలీసుల అభ్యర్థన మేరకు హాజరుకానున్న మహేశ్ గౌడ్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా...
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు
మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...