మరికొద్ది రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. వేసవి సెలవులు ముగియనుండటంతో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో బడి బాట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం.. ఉపాధ్యాయులను ఆదేశించింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేర్పించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే.. గవర్నమెంట్ స్కూల్స్లో సరైన వసతులు ఉండవని పేరెంట్స్ భావిస్తుంటారు. అందుకే...
తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...