చెట్ల రామయ్య మరణానికి స్పందిస్తూ కన్నీటి అక్షర నివాళి
చెట్లు కన్నీరు కార్చుతున్నాయి. వనాలు విలపిస్తున్నాయి. వాగులు వంకలు వగసి వగసి ఏడుస్తాన్నాయి. దరిపల్లి ఇంటి పేరును భారతావని వనజీవి లేదా చెట్లగా మార్చేసింది. దరిపల్లి రామయ్య 01 జూలై 1937న లాలయ్య-పుల్లమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించి, తన జీవిత కాలంలో కోటికి...
గుండెపోటుతో పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి
హరితహారంకు అతనే బ్రాండ్ అంబాసిడర్
80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు
కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య
రాష్ట్ర సీఎం సహా ప్రముఖుల సంతాపం
ఓ మహావృక్షం నేలకొరిగింది.. అతని జీవితం మొక్కల నాటడానికి అంకితం చేశారు.. 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు.. ఇప్పటి వరకు కోటి మొక్కలు నాటిన పచ్చదనం...