Friday, October 3, 2025
spot_img

vijayawada

విజయవాడలో FICCI సమావేశం

విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఇవాళ (జూన్ 25 బుధవారం) జరిగిన భారత వాణిజ్య & పరిశ్రమల సమాఖ్య (FICCI) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ-2025 సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

స్వీగ్గిపై ఏపీ హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం

ఏపీలోని ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పై హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సంస్థ స్వీగ్గిను బాయికాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు నగదు చెల్లించకుండా స్వీగ్గి ఇబ్బంది పెడతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈ నేల 14 నుండి రాష్ట్రంలోని హోటల్స్ ,...

హిందూ ధర్మం జోలికి ఎవరు రావొద్దు

హిందూ ధర్మ పరిరక్షణ బాద్యత అందరిపై ఉంది హిందువులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మరెడ్డె కారణం లడ్డూ వివాదంకి ప్రకాష్ రాజ్‎కి ఏం సంబంధం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి...

విజయవాడ కిడ్నీ రాకెట్ పై స్పందించిన హోంశాఖ మంత్రి

విజయవాడ కిడ్నీ రాకెట్ పై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకి డబ్బుల ఆశ చూపించి కిడ్నీ అమ్ముకున్న ఆసుప్రతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా కలెక్టర్,సీపీలతో ఫోన్లో మాట్లాడారు.ఇలాంటి ఘటనల పై పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు.ఇటీవల గుంటూర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు తన...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img