Tuesday, May 20, 2025
spot_img

virat kohli

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గ్రాండ్‌ విక్టరీ 4 వికెట్ల తేడాతో ఘన విజయం అర్థ శతకంతో రాణించిన కోహ్లి ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో...

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం..

చాంపియన్స్‌ నుంచి ఆతిథ్య జట్టు అవుట్‌ విరాట్‌ అజేయ సెంచరీ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్‌ విధించిన లక్ష్యాన్ని...

ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదు

ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అన్నారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్క అర్థశతకం మాత్రమే చేశాడు. విరాట్ పట్ల నా ఆలోచనలు స్పస్టంగా ఉన్నాయి. అతనో ప్రపంచస్థాయి క్రికెటర్.. సుదీర్ఘ కాలంగా మంచి ప్రదర్శన...

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS