విశాఖలో లూలూ గ్రూపునకు తిరిగి భూ కేటాయింపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హార్బర్ పార్క్ సవిూపంలో లూలూ గ్రూప్నకు గతంలో కేటాయించిన 13.83 ఏకరాలను తిరిగి ఆ గ్రూప్నకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది....