మన దేశం, రాష్ట్రం ఏదైనా సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే పార్టీ(నాయకుల)ల మధ్య ఆధిపత్య కొట్లాట కాదు. రాజకీయాల్లో పారదర్శకత, నైతికత అవసరం. సామాజిక, ఆర్థిక న్యాయం ప్రతి వర్గానికి అందాలె. ఎన్నికల ముందు యువత, రైతుల, మహిళ.. ఇలా ఓటున్న అన్ని వర్గాలను దేవుళ్లు అంటారు. ఎన్నికల్లో ఓట్లుగా వాడుకుంటారు. పార్టీలు ఏవైనా, నాయకులు...
కేసును స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారించాలి
నిజమైన నిందితులపై చర్యలు తీసుకోవాలి
లేకపోతే ఓపి సేవలు నిలిపేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం
సీఐ భీమ్ కుమార్ పై ఎస్పీకి ఫిర్యాదు...