భూకంపానికి కారాగారం గోడ కూలటంతో జంప్
పాకిస్థాన్లో దాదాపు 216 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన మాలిర్ జిల్లా జైలులో సోమవారం రాత్రి జరిగింది. భూకంపం వల్ల కారాగారం గోడ కూలి అందులోని ఖైదీలు జంప్ అయ్యారని ఆఫీసర్లు చెప్పారు. ఆదివారం నుంచి భూమి ప్రకంపించడంతో ఆందోళనకు గురైన ఖైదీలు బయటపడిన సమయంలో జైలు...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి పర్యటన
రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటించారు....