వ్యక్తి దారుణ హత్య
సూర్యపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్లో ఎమోజీ పెట్టినందుకు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వచ్చే నెల ఆగస్టు 3న జిల్లాలో పద్మశాలి కులసంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రీరాముల రాములు, ఎలగందుల సుదర్శన్ అనే వ్యక్తుల మధ్య పోటీ జరుగనుంది.
ఈ ఎన్నికల నేపధ్యంలోనే...
యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త ఫ్యూచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది.ఫోన్ నంబర్ తో పని లేకుండా కేవలం యూజర్ నేమ్ తో మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకోనివచ్చే పనిలో పడింది.ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్ ని స్క్రిన్ షాట్ తీసే సదుపాయాన్ని వాట్సాప్ తొలగించింది.