ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న వైనం
యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరిద్దరిదే రాజ్యం..
బడా బాబులకు దోచిపెడుతున్న ప్రజా ప్రతినిధులు..
కొండలు, గుట్టలు, నీటి కుంటలు కనుమరుగవుతున్న దౌర్భాగ్యం..
తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా సాగుతున్న భూ దోపిడీ..
స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన, చర్యలు శూన్యం.. పైగా బెదిరింపులు
జయంరాంరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి లకు...