యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల భరుచ్ జిల్లాలో తోడేళ్ల బెడద ప్రమాదకరంగా మారింది.తోడేళ్లు చేసిన దాడిలో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 08 మంది మరణించారు.మరో 34 మంది గాయపడ్డారు.సోమవారం కూడా ఇదేళ్ల బాలికను తోడేలు గాయపరిచింది.దీంతో తోడేళ్ల బెడదను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోలేక తప్పలేదు.తోడేళ్ళు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం...
యూఎస్లో అతిపెద్ద తెలుగు అసోసియేషన్.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్(NATS). ఈ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా శ్రీహరి మందడి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజెర్సీలో...