బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించారు.ఎక్స్ ను దేశంలో తక్షణమే బ్యాన్ చేయాలనీ జడ్జి అలె గ్జాండ్రే డీ మోరేస్ ఆదేశించారు.బ్రెజిల్ దేశానికి సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ లోపు ఎక్స్ లీగల్ ప్రతినిధిని నియమించకపోవడంతో ఎక్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు జడ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపారు.పెండింగ్ లో ఉన్న జరిమానాలను...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...