Wednesday, July 23, 2025
spot_img

Yadadri Bhuvanagiri District

అవినీతి సుగంధంగా మారిన ” సునంద”

డీపీవో సునంద పాలన లో అవినీతికి అడ్డాగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లా! కొండమడుగు గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం..! రూ. 93 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం- తనిఖీ నివేదికలో స్పష్టమైన వివరాలు డీపీవో ఆర్ సునంద పాత్రపై అనుమానాలు! అవినీతి అధికారుల వల్ల సమాజానికి అనర్థాలు దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ "ఎందెందు వెతికినా అందందు కలదు" అన్నట్లు,...

యాదాద్రి భువనగిరి జిల్లాలో చెలరేగిపోతున్న భూబకాసురులు

(సీలింగ్ ల్యాండ్ ను అడ్డగోలుగా ఆక్రమించిన సాల్వో ఎక్స్ ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ యాజమాన్యం..) రాజాపేట్ మండలం, చల్లూరు గ్రామంలోని 322/4 సర్వే నెంబర్ లోని భూమి సీలింగ్ భూమి.. రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పిన సాల్వో అధినేత జై రాంరెడ్డి.. ఇక్కడ పూచికపుల్ల కదలాలన్నా ఈయన గారి అజమాయిషీ ఉండాల్సిందే.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇతనికి అండగా ఉన్నాడని...

రూ.1200 కోట్ల పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్

రేపు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన సీఎం రేవంత్ రెడ్డి రేపు (జూన్ 6న శుక్రవారం) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దాదాపు 1200 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో.. గంధమల్ల ప్రాజెక్ట్, మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వేద పాఠశాల, బ్రిడ్జిలు,...

నారసింహుడి సాక్షిగా ప్ర‌భుత్వ భూముల్లో అక్రమ వెంచ‌ర్లు

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న వైనం యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరిద్దరిదే రాజ్యం.. బడా బాబులకు దోచిపెడుతున్న ప్రజా ప్రతినిధులు.. కొండలు, గుట్టలు, నీటి కుంటలు కనుమరుగవుతున్న దౌర్భాగ్యం.. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా సాగుతున్న భూ దోపిడీ.. స్థానిక ప్ర‌జ‌లు ఫిర్యాదు చేసిన‌, చ‌ర్య‌లు శూన్యం.. పైగా బెదిరింపులు జ‌యంరాంరెడ్డి, శ్యాంసుంద‌ర్ రెడ్డి ల‌కు...

విజయవాడ హైవేపై ప్రమాదం

ఇద్దరి దుర్మరణం.. 20 మందికి గాయాలు విజయవాడ-హైదరాబాద్ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్, ఒక ప్యాసింజర్ చనిపోయారు. నిలిపి ఉంచిన లారీని ట్రావెల్స్ బస్ ఢీకొట్టడంతో 20 మంది గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని చౌటుప్పల్‌లో...
- Advertisement -spot_img

Latest News

రుతుక్రమ వ్యర్థాలపై పోరు

హైదరాబాద్‌లో విజయవంతమైన 'పీరియడ్ ప్లానెట్ పవర్ ఎకో ఎడిషన్' హైదరాబాద్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో జరిగిన ఒక ఉత్సాహభరితమైన, కనువిప్పు కలిగించే కార్యక్రమంలో విద్యార్థినులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS