Sunday, July 20, 2025
spot_img

yadagirigutta

ప్రభుత్వ భూమికి పంగ‌నామాలు

˜ ఆ భూమి విలువ‌ 400 కోట్ల రూపాయ‌లు˜ ప్రొహిబిటెడ్‌ కోర్టు కేసులో ఉన్న భూములకు డీటీసీపీ అనుమతులు˜ సాల్వో ఎక్స్‌ప్లోసివ్స్‌, శ్రీ కన్‌స్ట్రక్షన్స్‌ డెవలపర్స్‌కు అనుమతి ఎలా ఇచ్చారు? ˜అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డగా మారిన యాదగిరిగుట్ట ఎస్‌ఆర్వో..˜ ఇప్పటికే ఓ ఎస్‌ఆర్వో సస్పెండ్‌, ఒక‌రు ఏసీబీ ట్రాప్‌లో.. ˜ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఎస్‌ఆర్వో...

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత దంపతులు...

టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి

గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...
- Advertisement -spot_img

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS