హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రాజేశ్వర్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు పల్లా తెలిపారు. రాజేశ్వర్ రెడ్డి వేగంగా కోలుకొని త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో...
తాజా తేదీని ప్రకటించిన ఇస్రో
టెక్నికల్ ఇష్యూస్తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...