11వ అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతమైంది.
ఇందులో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దాదాపు 3.3 లక్షల మంది పాల్గొనటం ద్వారా ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిందని ఆంధ్రప్రదేశ్...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా ఇవాళ (జూన్ 19 గురువారం) కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జలయోగా నిర్వహించారు. ఇందులో సుమారు 150 మంది యోగా సాధకులు పాలుపంచుకున్నారు. ఈ ప్రదేశంలో నిత్యం జలయోగా చేస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ చెప్పినట్లు కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. వీరికి...
థిమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులు సహా 5 వేల మందితో ఆసనాలు వేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21 తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో...
- ప్రతి ఒక్కరూ యోగాను రోజు పాటిస్తూ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
- ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా సీఎం చంద్రబాబు చేస్తున్నారు
అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
- నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి...
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలి. నడవటం, యోగా చేయటం, జిమ్కి వెళ్లటం తదితర కదలికలు బాడీని ఫిట్గా ఉంచుతాయి. లివింగ్ క్వాలిటీని పెంచుతాయి. కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇమ్యునిటీని పెంచుతుంది. కండరాల పటుత్వాన్ని, ఎముకల సాంద్రతను కాపాడుతుంది. వయసు పెరిగే...