థిమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులు సహా 5 వేల మందితో ఆసనాలు వేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఏటీఎమ్లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్లలో ఆ డినామినేషన్ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...