Monday, August 18, 2025
spot_img

yogi adityanath

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం

జ్యోతిర్లింగ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఉజ్జయినిలో సిఎం మోహన్‌ యాదవ్‌ దంపతుల పూజలు గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యానాథ్‌ ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు మహా వేడుకగా జరుపుకున్నారు. దేశంలోని అన్ని శైవాలయాలు, జ్యోతిర్లింగాలు.. శివ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారణాసి, ఉజ్జయిని, సోమ్‌నాథ్‌...

హోటల్స్,రెస్టారెంట్లకు కీలక ఆదేశాలిచ్చిన యూపీ సర్కార్

ఉత్తర్‎ప్రదేశ్ సర్కార్ హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు జారీచేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో పని చేసే వెటర్లు, చెఫ్‎లు మాస్కులు, చేతులకు గ్లౌస్ ధరించాలని, వంట చేసే ఆహారశాలలో సీసీటీవి ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇటీవల సహారన్‎పూర్‎లోని ఒక హోటల్ లో రొటీలు తయారుచేస్తున్న ఓ చెఫ్, ఆ రొటీల పై ఉమ్మివేస్తునట్లుగా ఉన్న ఓ...

తోడేళ్ళు కనిపిస్తే కాల్చేయండి,యూపీ సర్కార్ కీలక నిర్ణయం

యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల భరుచ్ జిల్లాలో తోడేళ్ల బెడద ప్రమాదకరంగా మారింది.తోడేళ్లు చేసిన దాడిలో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 08 మంది మరణించారు.మరో 34 మంది గాయపడ్డారు.సోమవారం కూడా ఇదేళ్ల బాలికను తోడేలు గాయపరిచింది.దీంతో తోడేళ్ల బెడదను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోలేక తప్పలేదు.తోడేళ్ళు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS