Saturday, July 19, 2025
spot_img

young woman

నాగిరెడ్డిగూడలో యువతి అదృశ్యం

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొయినాబాద్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఏనుగుల ప్రిన్సీ(19).. మంగళవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు వనజ, పునేష్, ఎప్పటి లాగే.. పనికోసం బయటికి వెళ్లడం జరిగింది. పని ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి...

బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఎం.నిఖిత

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మన్సాన్ పల్లి గ్రామానికి చెందిన యువతి బాక్సింగ్ లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. 7వ యూత్ అండర్ 19 పురుషుల,మహిళల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి ఎంపిక దాసడి విజయ్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లాలాపేట్ లోగల ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో 11,12వ...
- Advertisement -spot_img

Latest News

నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పేరుతో భారీ మోసం! జోరుగా న‌కిలీ స‌ర్టిఫికేట్ల దందా.. మ‌స‌క‌బారుతున్న విశ్వ‌విద్యాల‌య ప్ర‌తిష్ట‌ నార్‌కేట్‌ప‌ల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న రిజిస్ట్రార్‌ ముందుకు సాగ‌ని ద‌ర్యాప్తు.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS