Sunday, May 18, 2025
spot_img

ysrcp

డొల్ల కంపెనీలకు వేలకోట్ల భూ పందేరం

విశాఖలో 99 పైసలకే ఎకరం ఎలా ఇస్తారు తెరపైకి లోకేశ్‌ బినావిూల డొల్ల కంపెనీలు భూ పందేరాలపై విచారణ చేయించాలి వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్‌, ఆయన బినావిూలే సూత్రధారులని వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ...

ఉగ్రదాడికి నిరసనగా వైసిపి క్యాండిల్‌ ర్యాలీ

జగన్‌ పిలుపుతో కొవ్వొత్తుల ప్రదర్శన దాడిని తీవ్రంగా ఖండిరచిన మాజీసిఎం జగన్‌ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శాంతి ర్యాలీ చేపట్టింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ లో పాల్గొన్నారు. పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి,...

తిరుమల తులాభారం కానుకల గోల్‌మాల్‌

గత వైకాపా హయాంలో కాజేశారు టిటిడి సభ్యుడు భాను ప్రకావ్‌ రెడ్డి ఆరోపణ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ స్కాం జరిగిందని, కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలు కాజేసారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన...

వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయి

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గట్టిగా బుద్ది చెబుతాం ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా? గాలివీడు ఎంపీడీవో జవహర్‌ బాబుకు పరామర్శ దాడి గురించి ఆరా తీసిన పవన్‌ కళ్యాణ్‌ అహంకారంతో వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయని డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగగా హెచ్చరించారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైకాపా రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌. ఇష్టారాజ్యంగా చేయలేరు. విూ అహంకారం ఎలా...

ఆశ్చర్యపోయేలా మాజీ ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలు

బాధితుల పేర్లను బయట పెట్టడం అత్యంత బాధాకరం మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. మాధవ్‌ వ్యాఖ్యలపై విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబుని శనివారం కలిసి వాసిరెడ్డి...

ప్రజల సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారు

ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ప్రజల సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకులాయని ఆరోపించారు.వైసీపీ నాయకులు,కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ...

సీఎస్,డీజీపీ లతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు

పరిపాలన పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు సచివాలయంలో సీఎస్,డీజీపీలతో భేటీ ఐఎఎస్,ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం గత ప్రభుత్వ హయంలో నిబంధనలకు విరుద్దంగా పని చేసిన అధికారుల జాబితాను సిద్ధం చేసిన సీఎంవో నిబంధనలకు విరుద్దంగా పని చేసిన వారి పై కేసులు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం పరిపాలన పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు.రాష్ట్ర...

వైసీపీకి రాజీనామ చేసిన నెల్లూర్ మేయర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ...

జగన్ పార్టీ నిరసన గళాలు..

వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు… ఒకరొకరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు… మొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నిన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డీ వెంకట్ రాంరెడ్డి, తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ తీరుపై, కోటరీ తీరుపై ఆగ్రహం ఆవేధన వ్యక్తం చేస్తూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలోని...

చెత్త అధికారుల వల్లే ఈ గతి!

వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజా - తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు… ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారు కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశాను ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS