Sunday, May 18, 2025
spot_img

రెడ్ బుక్ మీ సొంతం కాదు,ప్రభుత్వం పై విరుచుకుపడ్డ జగన్

Must Read

ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.బుధవారం గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పరామర్శించారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వం పై కీలక సంచలన ఆరోపణలు చేశారు.తమ పార్టీ నేతలను టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వేదిస్తుందని మండిపడ్డారు.రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను వేదిస్తున్నరని,రాబోయే రోజుల్లో అదే జైల్లో మీ నాయకులు ఉంటారని హెచ్చరించారు.రెడ్ బుక్ మీ సొంతమే కాదు,మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని అన్నారు.ఏపీకి భారీ తుఫాన్ వస్తుందని వాతావరణశాఖ హెచ్చరించిన సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేయలేదని విమర్శించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS