Sunday, August 17, 2025
spot_img

రెడ్ బుక్ మీ సొంతం కాదు,ప్రభుత్వం పై విరుచుకుపడ్డ జగన్

Must Read

ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.బుధవారం గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పరామర్శించారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వం పై కీలక సంచలన ఆరోపణలు చేశారు.తమ పార్టీ నేతలను టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వేదిస్తుందని మండిపడ్డారు.రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను వేదిస్తున్నరని,రాబోయే రోజుల్లో అదే జైల్లో మీ నాయకులు ఉంటారని హెచ్చరించారు.రెడ్ బుక్ మీ సొంతమే కాదు,మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని అన్నారు.ఏపీకి భారీ తుఫాన్ వస్తుందని వాతావరణశాఖ హెచ్చరించిన సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేయలేదని విమర్శించారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS