Monday, May 19, 2025
spot_img

కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాదీలు మృతి

Must Read
  • ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ పర్యాటకులు మృతి
  • మృతి చెందిన వారు హైదరాబాద్ కి చెందిన నిర్మల శశి ( 36 ), సత్యనారాయణగా ( 50 ) గుర్తింపు
  • వెల్లడించిన పోలీసులు
  • చమోలీ జిల్లాలో ఘటన
  • బద్రినాథ్ జాతీయ రహదారిపై ప్రమాదం
  • బద్రినాథ్‌లో దేవుడిని దర్శించుకొని మోటర్ సైకిల్‌పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు వెల్లడించిన పోలీసులు

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS