Wednesday, August 20, 2025
spot_img

అందుబాటులోకి అల్ట్రావయలెట్ ఎఫ్77 బైక్,ఖరీదు ఏంటంటే..?

Must Read

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావయలెట్ హైదరాబాద్ లో తొలి షోరూంను ప్రారంభించింది.ఈ సంధర్బంగా ఎఫ్77 బైక్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ బైకు సింగిల్ చార్జిలో 320 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ సీఈవో నారాయణ్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ బైక్ ధర రూ.2.299 లక్షలు ఉంటుందని,10.01 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ రూ.3.99 లక్షలు ఉంటుందని అన్నారు.

Latest News

ఢిల్లీసీఎం రేఖా గుప్తాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భాజపా వర్గాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS