Tuesday, July 29, 2025
spot_img

T-Hubలో వొరుగంటి రూపరేణుకకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Must Read

నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన ఆర్‌ఆర్‌ఆర్ క్రియేషన్స్ వ్యవస్థాపకురాలు మరియు వ్యాపారవేత్త వొరుగంటి రూపరేణుక, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని వొరుగంటి రూపరేణుకకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా వొరుగంటి రూపరేణుక మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా ఆర్‌ఆర్‌ఆర్ క్రియేషన్స్ వ్యాపార కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

Latest News

T-Hubలో గజరాం విజయ్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కుంకనూరు గ్రామానికి చెందిన శివ సాయి ప్యూరిఫైడ్ డ్రింక్ వాటర్ (ఆర్‌ఓ వాటర్) వ్యాపార స్థాపకుడు గజరాం విజయ్ కుమార్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS