Thursday, July 3, 2025
spot_img

హింస‌కు తావుంటుందా..?

Must Read

మనుషులు ఎందుకో.. మహా కౄరంగా మారుతున్నారు..
సాటి మనుషుల పట్ల పగా.. ప్రతికారాన్ని పెంచుకుంటున్నారు..
ప్రేమగా.. కలిసి బ్రతకాల్సిన వాళ్లు..
ప్రతికార జ్వాలతో రగిలిపోతున్నారు…
ఆత్మీయంగా ఉండాలన్న సోయి మరచి..
అరాచకాలు సృష్టిస్తున్నారు..
స్వల్పకాల జీవితానికి.. పగలు ద్వేషాలు అవసరమా..?
శాంతియుతంగా చర్చించుకుంటే…
హింస‌కు తావుంటుందా..?

  • బొల్లెద్దు వెంకటరత్నం
Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS