Wednesday, September 17, 2025
spot_img

పల్నాడు జిల్లా ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం

Must Read

పల్నాడు జిల్లా యోగా స్ఫూర్తితో పరవశించింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండవీడు ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఎఫ్ఓ కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత తదితరులు హాజరయ్యారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This