Friday, September 20, 2024
spot_img

03 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Must Read

మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.మీరట్-లక్నో,మదురై-బెంగళూరు,చెన్నై -నాగర్‌ కోయిల్‌ 03 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ” ఆత్మనిర్భర్ భారత్ ” కింద వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంధర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,భారతీయ రైల్వే ద్వారా దేశంలో ప్రతి ఒక్కరికీ సుఖవంతమైన ప్రయాణం అందించే వరకు తాము ఆగబోమని స్పస్టం చేశారు.ఎన్నో ఏళ్లుగా దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడంలో రైల్వే శాఖ కీలక అడుగులు వేసిందని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ ప్రారంభించిన 03 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడు,కర్ణాటక,ఉత్తరప్రదేశ్ ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This