Thursday, August 28, 2025
spot_img

27 కిలోల గ‌*జాయి కారు సీజ్..

Must Read

రాచకొండ కమిషనరేట్ – అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్తిగా కారులో ఒరిస్సా మల్కన్ గిరి బార్డర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 27 కేజీల గ‌*జాయి పట్టుకున్న పోలీసులు. నలుగురు నిందితుల్లో ఒకరు మైనరు. పోలీసుల అదుపులో ఎర్టిగా కారు సీజ్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS