Friday, October 3, 2025
spot_img

మహారాష్ట్ర ఎన్నికల బరిలో 7,994 మంది అభ్యర్థులు

Must Read

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 921 మంది నామినేషన్లను తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 29తో ముగిసింది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.

మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.05 కోట్ల మందికి పైగా పురుషులు ఉండగా, 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షలకు పెరిగిందని ఈసీ వెల్లడించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This