Tuesday, October 14, 2025
spot_img

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

Must Read

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్‎నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్‎నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది.

మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. శ్రేయస్‎ను పంజాబ్ కింగ్స్ రూ.26. 75 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్‎ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అర్ష్‎దీప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత బెంగుళూరు, రాజస్థాన్, సన్‎రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ కూడా ఆర్ష‎దీప్ కోసం బీడ్ వేసిన చివరికి రూ.18 కోట్లతో పంజాబ్ అయినను సొంతం చేసుకుంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This