Friday, September 20, 2024
spot_img

కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఘన విజయం

Must Read
  • అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం
  • 13వేల ఓట్ల మెజారిటీతో గణేష్ విజయం
  • బీఆర్ఎస్ అభ్యర్థి లస్యనందిత మృతితో కంటోన్మెంట్ కు ఉపఎన్నిక

కంటోన్మెంట్ నియోజకవర్గనికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో లస్య నందిత మృతి చెందడంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుండి సాయన్న చిన్న కుమార్తె నివేదిత పోటీ చేయగా కాంగ్రెస్ నుండి గణేష్ , బీజేపీ నుండి వంశ తిలక్ బరిలో నిలిచారు.కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ మొదటి రౌండ్ నుండే లీడ్ లో కొనసాగారు.ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 7,663 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.దీంతో 13వేల మెజారితో గణేష్ విజయం సాధించారు..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This