Thursday, April 10, 2025
spot_img

జనసేన పార్టీకు మరో గుడ్ న్యూస్

Must Read

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో
‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శాశ్వతంగా కేటాయించనుంది.

ఏ పార్టీకి ఐనా పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి. ఐతే ఈ ఎన్నికల్లో JSP పార్టీ 21 MLA, 2 MP స్థానాలు దక్కించు కోవడంతో సింబల్ టెన్షన్
తీరిపోయింది.

త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.

Latest News

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS