Monday, April 14, 2025
spot_img

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..?

Must Read

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్‌.. రేవంత్‌ – బీఆర్‌ఎస్‌ ఒక్కటనవట్టే.. బీజేపీ – బీఆర్‌ఎస్‌ ములాఖత్‌ అని రేవంత్‌ అనవట్టే.. కాంగ్రెస్‌ – బీజేపీ ఒక్కటని కేటీఆర్‌ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె పరస్థితిలో లేరు నాయకులార..! ఇప్పటకైన మీ మాటలపై కాస్త సోయాచించి.. ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచిస్తే మంచిది..

  • వీఎస్‌ గౌడ్‌
Latest News

రాజ్యాధికార సాధననే బీసీలకు అంతిమ లక్ష్యం కావాలి

ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం.. అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు ములుగు జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS