Thursday, April 10, 2025
spot_img

అందుబాటులోకి సామ్ సంగ్ గెలాక్సీ ఏఐ సిరీస్

Must Read

గెలాక్సీ ఏఐ సిరీస్ విక్రయాలను ప్రారంభించినట్లు సామ్ సంగ్ వెల్లడించింది.ఈరోజు నుండి ఏపీ,తెలంగాణలోని అన్నీ బిగ్ సి షోరూంస్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉందని సామ్ సంగ్ ఫౌండర్ బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు ధర రూ.39,999 ఉందని తెలిపారు.
ఈ మొబైల్ లో అత్యంత అధునాతన ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయని, 50 ఎంపీ అడాప్టివ్‌ పిక్సెల్‌ టెక్నాలజీతో కూడిన కెమెరా ఉందని అన్నారు.ఏఐ ఎడిట్‌ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ వంటి ప్రత్యేక ఫ్యూచర్లు ఈ మొబైల్లో అందుబాటులో ఉంటాయి అని బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ బిగ్ సి షోరూంలల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Latest News

సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌ శాఖ సన్నద్దం

సైబర్‌ ఫ్రాడ్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ తెలంగాణ డీజీపీ జితేందర్‌ వెల్లడి వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS