Saturday, June 7, 2025
spot_img

బంగ్లాదేశ్ జైళ్ల నుండి ఖైదీలు పరార్,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

Must Read

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నిరసనకారులు జైళ్ల పై దాడులు చేశారు.దీంతో సుమారుగా 1000 మందికి పైగా ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.పారిపోయిన వారిలో కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం.

మరోవైపు తప్పించుకున్న ఖైదీలు భారత్ లోకి చొరబడే అవకాశం ఉందని బంగ్లా సైనికులు బీఎస్ఎఫ్ దళాలకు సమాచారం అందించాయి.దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశాయి.

Latest News

రూ.500 నోట్లను రద్దు చేయట్లేదు

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లను రద్దు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. అలాంటి ఆలోచనేదీ తమకు లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS