Saturday, September 13, 2025
spot_img

ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనానికి స్పందన

Must Read
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శివ నర్సింగ్‌ హోమ్‌ సీజ్‌…

నాచారంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్న శివ నర్సింగ్‌ హోమ్‌ ను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు( డిఎంమ్‌ హెచ్‌ ఓ) సీజ్‌ చేశారు.బుధవారం నాడు ఆదాబ్‌ హైదరాబాద్‌ లో ప్రజలతో చెలగాటమాడుతున్న శివ నర్సింగ్‌ హోమ్‌ కథనానికి జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి శుక్రవారం నాడు ఆసుపత్రిని సీజ్‌ చేశారు.ఈ సందర్భంగా మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా ఆరోగ్యశాఖ (డి ఏం మ్‌ హెచ్‌ ఓ) అదికారి రఘు నాథ్‌ స్వామి మాట్లాడుతూ నాచారం డివిజన్‌ లోని శివ నర్సింగ్‌ హోమ్‌ కు ఇలాంటి అనుమతులులేవని తెలిపారు.శివ నర్సింగ్‌ హోమ్‌ లో డయాగ్నెట్‌ సెంటర్‌, నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‌ సెంటర్లను, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ నిర్వహించడం వల్లనే మహిళా చనిపోయిందని కారణంతో హాస్పటల్లను సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This