Thursday, April 10, 2025
spot_img

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కే.ఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.పదిరోజుల పాటు విదేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో హైదరాబాద్ కు వచ్చారని వ్యాఖ్యనించారు.బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,అమెరికాలో వేల సంస్థలు ఉన్నాయి,తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క కంపెనీ అయిన ముందుకు వచ్చిందా..? అమెజాన్,ఐటీ కంపెనీలు,రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టయా..? అని ప్రశ్నించారు.ఎన్ని పర్యటనలకు వెళ్ళిన రాజకీయ నాయకులను ఎవరు నమ్మారని,ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమైందని ఎద్దేవా చేశారు.

Latest News

ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో ‘ప్రేమకు జై’

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ 'ప్రేమ‌కు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS