Friday, September 20, 2024
spot_img

తెలంగాణలో ద్రోహులు పరిపాలన చేస్తున్నారు

Must Read
  • మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన అయిన,బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని అన్నారు.అసలు రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఎం సంబంధం ఉందని ప్రశ్నించారు.రాజీవ్ గాంధీ తెలంగాణకు ఒక్క రూపాయి మేలు చేశారా..? రాజీవ్ గాంధీకు తెలంగాణ పేరు తెలుసా..? రాష్ట్రంలో ప్రస్తుతం ద్రోహులు పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్ పాలన పై విమర్శలు గుప్పించారు.రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి పుట దొంగల దొరికిపోయిందని విమర్శించారు.రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.కానీ మంత్రులు మరోలా మాట్లాడుతున్నారని అన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This