Friday, April 11, 2025
spot_img

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు,చిరంజీవి ట్వీట్

Must Read

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్విట్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని,అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావొద్దని సూచించారు.ఇప్పటికే పలు గ్రామాలు,జాతీయ రహదారులు మునిగిపోయాయి అని గుర్తుచేశారు.వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి,మీ కుటుంబసభ్యుడిగా ఒక్కటే విన్నపం,అత్యవసరమైతే ఎవరు కూడా బయటికి రావొద్దని కోరారు.విపత్తులు వచ్చినప్పుడు అభిమానులు తోడుగా ఉంటారు,ఇప్పుడు కూడా అభిమానులు అండగా నిలుస్తారని పేర్కొన్నారు.

Latest News

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..?

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్‌.. రేవంత్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS