Friday, September 20, 2024
spot_img

ఇద్దరు పిల్లలను చంపి,దంపతులు ఆత్మహత్య

Must Read

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.గాజులరామారంలోని సహస్ర రెసిడెన్సీలో అపార్ట్మెంట్ లో పిల్లలను చంపి,దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.గమనించిన స్థానికులు వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతులు మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేష్ (40),వర్షిణి (33),రిషికాంత్ (11),విహంత్ (03)గా గుర్తించారు.ఈ ఘటనకు సంభందించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This