Friday, September 20, 2024
spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‎కౌంటర్,06మంది మావోయిస్టులు మృతి

Must Read

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది.ఈ ఎన్‎కౌంటర్ లో 06 మంది మావోయిస్టులు మృతి చెందారు.గురువారం ఉదయం కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కి చెందిన ఓ కానిస్టేబుల్‎కు తీవ్ర గాయాలయ్యాయి.మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ,మరో 06 మంది చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This