Thursday, April 10, 2025
spot_img

వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి

Must Read

మరోసారి వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి జరిగింది.గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేశారు.బుధవారం రాత్రి బనారస్-కాశీ మధ్య లక్నో నుండి పాట్నా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు.ఈ ఘటనలో సీటు కిటికీ అద్దం ధ్వంసం అయింది.రాత్రి 8:00 నుండి 8:15 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని అధికారులు గుర్తించారు.ట్రైన్ నెం: 22346 పై ఈ దాడి జరిగింది.సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.సీసీ కెమెరాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు.

Latest News

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS